న్యూఢిల్లీ : నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి హాజరైన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్ర మోడీని చిరునవ్వుతో పలకరించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కర్నాటక సీఎం కుమారస్వామి, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ల తో కలిసి ఆయన సమావేశానికి హాజరయ్యారు. ఎదురుపడిన ప్రధాని మోడీని ఆయన చిరునవ్వుతో పలకరించారు. మోడీ కూడా చిరునవ్వుతోనే పలుకరించారు.