హైదరాబాద్: హైదరాబాద్లో ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్తో బీజేపీ నేతలు సోమువీర్రాజు, మాణిక్యాలరావులు భేటీ అయ్యారు. ఇటీవల అలిపిరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా కాన్వాయ్పై దాడి, బీజేపీ కార్యకర్తలపై కేసులు, అలిపిరిలో పార్టీల జెండాలు పెట్టడంపై బీజేపీ నేతలు గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు.