ట్రెండింగ్
Epaper    English    தமிழ்

28న జనక్‌పురి వెస్ట్‌ నుంచి కల్కాజి మందిర్‌ వరకూ మెట్రో ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 21, 2018, 02:42 PM

న్యూఢిల్లి : జనక్‌పురి వెస్ట్‌నుంచి కల్కాజి మందిర్‌ వరకూ నిర్మించిన మెజెంటా లైన్‌ మెట్రో రైలు సర్వీసులు ఈ నెల 28వ తేదీన ప్రారంభం కానున్నాయి. కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి ఇక్కడి నెహ్రూ ఎన్‌క్లేవ్‌ మెట్రో స్టేషన్‌లో జెండా ఊపి మెట్రోను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తదితరులు పాల్గొంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com