అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గుట్టూరులో తల్లిపిల్లలు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఏడుగురు పిల్లలతో పాటు విషద్రావణం తాగి ఆత్మహత్యకు యత్నించారు. కుటుంబ కలహాలతో పిల్లలతో పాటు తల్లి ఆత్మహత్యకు యత్నించారు. ఆత్మహత్యకు యత్నించిన తల్లిd పిల్లలను పెనుకొండ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.