బెంగళూరు: బీజేపీ సీఎల్పీ నేత యడ్యూరప్ప నేతలతో కలిసి రాజ్భవన్కు బయల్దేరి వెళ్లారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని యడ్యూరప్ప గవర్నర్ను కోరనున్నారు. కాగా యడ్యూరప్ప రేపే ప్రమాణస్వీకారం చేస్తామంటున్నారు. కొద్ది సేపటి క్రితమే యడ్యూరప్పను బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ సీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే.