ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జెడిఎస్‌తో పొత్తు అనవసరం : సదానంద గౌడ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 15, 2018, 10:26 AM

బెంగళూరు : కర్ణాటకలో బిజెపి అతి పెద్ద పార్టీగా అవతరించిందని, ఇప్పటికే 112 సీట్ల ఆధిక్యంలో ఉన్నామని ఆ పార్టీ నాయకుడు సదానందగౌడ చెప్పారు. జెడిఎస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటక శాసనసభకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు జరుగుతున్నది. ఉదయం 10 గంటల వరకూ అందిన సమాచారం ప్రకారం ప్రాంతాల వారీగా ఆధిక్యతలు ఈ కిందివిధంగా ఉన్నాయి.  బెంగళూరులో బీజేపీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయాయి.  సిద్దరామయ్య ఐదేళ్ల పాలనపై ప్రజలిచ్చిన తీర్పుగా దీనిని వారు అభివర్ణిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com