అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రెండవ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగే ఈ కాన్ఫరెన్స్లో పర్యాటకం, పరిశ్రమలు, ఐటి శాఖలపై సమీక్షించనున్నారు. అమరావతిలో రెండో రోజు జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ నిరంతర శ్రమతో విజయాలు సాధ్యమని అన్నారు. కాస్త మనసు పెడితే అద్భుతాలు సాధించవచ్చన్నారు.