ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫై టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తీసుకుంటుందని వైస్ జగన్ మోహన్ రెడ్డి ఫై పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలని ysrcp నాయకులు గురువారం mro కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు....ఈ సంధర్బంగా MLA ముస్తఫా, లేళ్ల అప్పీరెడ్డి, మాట్లాడుతూ ప్రభుత్వ YS జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలను వక్రీకరించి, అక్రమ కేసులు పెట్టడం జరిగిందని,కావున ప్రభుత్యం వెంటనే కేసులను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తునం అని అన్నారు