కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీలో నివాసాలమద్య ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపాలంటూ బిజెపి కార్యకర్త కన్నా విజయ శంకర్ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. వంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచరం అదించడంతో వారు సముదాయించి కిందకు దింపారు.