సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై ప్రతిపక్షాలు ఇచ్చిన అభిశంసన తీర్మానాన్ని ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు తిరస్కరించారు. న్యాయ నిపుణుల సలహాలతో ఆయన ఈ తీర్మానాన్ని తోసి పుచ్చారు. భారత దేశ చరిత్రలోనేత తొలిసారిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అభియోగాలు చేస్తూ కాంగ్రెస్ సహా 7 ప్రతిపక్షపార్టీలు అభింశన తీర్మానానికి నోటీసులులిచ్చిన విషయం తెలిసిందే.