కడప : జిల్లాలోని ఒంటిమిట్టలో వర్షం బీభత్సం సృష్టించింది. వడగళ్ల వాన కోదండరాముడి కల్యాణంలో విషాదాన్ని నింపింది. భారీ వర్షంతో కల్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు కుప్పకూలాయి. ఈదురు గాలులకు కల్యాణవేదిక వద్ద ఉన్న రేకులు ఎగిరి పడి... నలుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. తిరుపతి రిమ్స్లో బాధితులను చంద్రబాబు పరామర్శించారు.