ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరికొద్దిసేపటిలో ప్రారంభం కానున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 21, 2018, 10:29 AM

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం మరికొద్దిసేపటిలో ప్రారంభం కానున్నది. శాసనసభ సమావేవాల నిర్వహణ, బడ్జెట్‌ రూపకల్పనపై సమావేశంలో చర్చిస్తారు. శాసనసభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు. అదేవిధంగా ఈ నెల 23వ తేదీన కేంద్ర హోంశాఖ వద్ద ప్రస్తావించాల్సిన అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. ఉద్యోగులు ఒక డిఎ విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రేపటి కియా శంకుస్థాపన, విశాఖలో భాగస్వామ్య సదస్సుపై కూడా మంత్రివర్గం చర్చిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com