నెల్లూరు : కావలి, దుత్తలూరు, సంగంలలో ఉన్న ఎర్రచందనం స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 27 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నిందితుల నుంచి 4 కార్లు, 24 సెల్ఫోన్లు, రూ.6వేల నగదు, 50 ఎర్రచనందం దుంగలు, స్వాధీనం చేసుకున్నారు.