ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోగొండ రిజర్వాయర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 19, 2018, 12:19 PM

ఏలూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు నిమ్మలగూడెంలో పోగొండ రిజర్వాయర్‌ వద్దకు చేరుకున్నారు. మరికాసేపట్లో పోగొండ రిజర్వాయర్‌ను చంద్రబాబు ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల 1500 గిరిజన కుటుంబాలు, వేయి గిరిజనేత కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. నిమ్మలగూడెంలో చంద్రబాబు పోగొండ రిజర్వాయర్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా పోగొండ రిజర్వాయర్‌ ఆయకట్టు రైతులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com