సెంచూరియన్ : ఆరు వన్డేల సిరిస్లో భాగంగా కాసేపట్లో దక్షిణాఫ్రికాతో టీమిండియా ఆఖరి వన్డే ప్రారంభం కానుంది. ఈనేపధ్యంలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ను ఎంచుకుంది. కాగా సఫారీ గడ్డపై తొలిసారి సిరీస్ విజయాన్ని సొంతం చేసుకున్న ఆనందంలో ఉన్న కోహ్లీ సేన చివరి వన్డేను కూడా గెలిచి 5-1తో గ్రాండ్గా ముగించాలని చూస్తోంది.