న్యూఢిల్లీ: విద్యార్థులకు ఇప్పుడు పరీక్షల సీజన్. ఎగ్జామ్స్ సమయంలో వాళ్లు ఆందోళనకు గురవుతుంటారు. విద్యార్థుల్లో ఎగ్జామ్ టెన్షన్ తగ్గించేందుకు ప్రధాని మోదీ ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని టల్కటోరా స్టేడియం నుంచి ప్రధాని వీడియో కానర్ఫన్స్ ద్వారా విద్యార్థులతో చాట్ చేస్తారు. లక్షల మంది విద్యార్థులు ఈ ఈవెంట్కు రెఢ అయ్యారు. మధ్యాహ్నాం 12 గంటలకు ప్రోగ్రామ్ స్టార్ట్కానున్నది. 6వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులు.. ప్రధాని మోదీని ప్రశ్నలు వేయవచ్చు. mygov.in వెబ్సైట్ ద్వారా ప్రశ్నలు వేయాలి. స్కూళ్లలో ప్రత్యేకంగా టీవీ సెట్లను ఏర్పాటు చేశారు.