ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులతో మోడీ ముఖాముఖీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 16, 2018, 11:15 AM

 న్యూఢిల్లీ: విద్యార్థులకు ఇప్పుడు పరీక్షల సీజన్‌. ఎగ్జామ్స్‌ సమయంలో వాళ్లు ఆందోళనకు గురవుతుంటారు. విద్యార్థుల్లో ఎగ్జామ్‌ టెన్షన్‌ తగ్గించేందుకు ప్రధాని మోదీ ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని టల్కటోరా స్టేడియం నుంచి ప్రధాని వీడియో కానర్ఫన్స్‌ ద్వారా విద్యార్థులతో చాట్‌ చేస్తారు. లక్షల మంది విద్యార్థులు ఈ ఈవెంట్‌కు రెఢ అయ్యారు. మధ్యాహ్నాం 12 గంటలకు ప్రోగ్రామ్‌ స్టార్ట్‌కానున్నది. 6వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులు.. ప్రధాని మోదీని ప్రశ్నలు వేయవచ్చు. mygov.in వెబ్‌సైట్‌ ద్వారా ప్రశ్నలు వేయాలి. స్కూళ్లలో ప్రత్యేకంగా టీవీ సెట్లను ఏర్పాటు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com