ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 16, 2018, 09:20 AM

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. స్వామి దర్శనం కోసం భక్తులు 5 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం, కాలినడక భక్తులకు 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతున్నది. నిన్న 52,657 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగింది. నిన్న 17,313 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ.2.33 కోట్లు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com