ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జంగాలపల్లి నుంచి ప్రారంభమైన జగన్‌ పాదయాత్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 15, 2018, 09:54 AM

నెల్లూరు జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి 88వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమైంది. జగన్‌ తన 88వ రోజు పాదయాత్రను జంగాలపల్లి నుంచి ప్రారంభించారు. పాదయాత్ర ఆదిమూర్తిపురం, తూర్పు యర్రబల్లిక్రాస్‌, కొండాపురం, రేనమాల మీదుగా తూర్పుపాలెం క్రాస్‌ వరకు కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా కొండాపురంలో జగన్‌ పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. రేనమాలలో మహిళలతో జగన్‌ ముఖాముఖి నిర్వహించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com