వైకుంఠం 'Q' కాంప్లెక్స్ లో 02 కంపార్ట్ మెంట్స్ లలో భక్తులు స్వావారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ప్రత్యేక దర్శనం వారికి 02 గంటల సమయం పడుతుంది. కాలినడకన తిరుమల చేరుకున్న భక్తులను ఉ: 08 గంటల తరువాత దర్శనానికి అనుమతిస్తారు. సర్వదర్శనానికి 05 గంటల సమయం పట్టవచ్చు. నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ.3.83 కోట్లు.