ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్నారెడ్డపాలెం క్రాస్‌ నుంచి ప్రారంభం కానున్న జగన్‌ పాదయాత్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 06, 2018, 08:35 AM

 


నెల్లూరు జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇవాళ 81వ రోజు పాదయాత్ర నిర్వహించనున్నారు. జగన్‌ తన 81వ రోజు పాదయాత్రను మరికాసేపట్లో ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలం అన్నారెడ్డిపాలెం క్రాస్‌ రోడ్డు నుంచి ప్రారంభించనున్నారు. పాదయాత్ర దువ్వూరు, సిద్దిపురం, వెంగారెడ్డి పాలెం క్రాస్‌, గాంధీ జన సంఘం, పల్లెపాలెం క్రాస్‌, పల్లెపాలెం మీదుగా సంగం వరకు కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా సంగంలో జగన్‌ పాదయాత్ర నిర్వహించనున్నారు. పాదయాత్రలో జగన్‌ ఇప్పటి వరకు 1079.9 కిలోమీటర్లు నడిచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com