గురుగ్రామ్ : హర్యానాలోని గురుగ్రామ్లో ఉన్న జిడి గోయెంకా పాఠశాలను ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తార్ నేడు సందర్శించారు. పద్మావత్ చిత్రం విడుదల సందర్భంగా జరిగిన నిరసన ప్రదర్శనల్లో పాఠశాల వాహనాన్ని నిరసనకారులు తగులబెట్టారు. దీనికి సంబంధించిన వివరాలను ఖత్తార్ పాఠశాల యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు.