ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పయనీరింగ్ వెంచర్స్ ఛైర్మన్ రోన్ పాల్ తో సీఎం చంద్రబాబు భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 22, 2018, 04:11 PM

జ్యూరిక్ లో పయనీరింగ్ వెంచర్స్ ఛైర్మన్ రోన్ పాల్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. వ్యవసాయం, వ్యవసాయాధారిత సప్లయి చైన్ బిజినెస్ లో ఉన్న పయనీరింగ్ వెంచర్స్ భారత్ లో ఇప్పటికే వ్యవసాయరంగంలో రూ.1000కోట్లు పయనీరింగ్ వెంచర్స్ పెట్టుబడి అంశాలపై చర్చించారు. జ్యూరిక్ లో పయనీరింగ్ వెంచర్స్ ఛైర్మన్ రోన్ పాల్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ అయిన సందర్భంగా రోన్ పాల్ మాట్లాడుతూ…రానున్న ఐదేళ్లలో ఏపీలో రూ.5వేల కోట్లు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నామని పయనీరింగ్ వెంచర్స్ ఛైర్మన్ రోన్ పాల్ అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com