విజయవాడ : విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల రిలే నిరాహార దీక్షలు అన్ని జిల్లా కేంద్రాలలో శనివారం ప్రారంభం అయ్యాయి. విజయవాడ ధర్నా చౌకలో కార్మికులు చేపట్టిన దీక్షల్లో విద్యుత్ కాంట్రక్టు కార్మికుల జెఏసి కన్వీనర్ ఎం.బాలకాశి పాల్గన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం స్పందించని పక్షంలో 27 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు చెప్పారు.